మన్యం టీవీ చర్ల :
చర్ల మండల పరిధిలో మేడే దినోత్సవం పురస్కరించుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని శాఖల కార్మికులను కలుపుకొని పాత చర్ల అంబేద్కర్ నగర్ సెంటర్ బోల్ల వెంకయ్య స్తూపం వద్ద మరియు బస్టాండ్ సెంటర్లో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు బోళ్ళ వినోద్,మచ్చ రామారావు,బందెల చంటి, అలవాల సతీష్, ఆటో మరియు లారీ యూనియన్ సభ్యులు, మిషన్ భగీరథ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: