మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
దమ్మపేట మండలం,నేమిలిపేటగ్రామం,లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన దమ్మపేట టీమ్ కి మొదటి బహుమతిని అందజేసిన అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు. వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు,దమ్మపేట స్పెషల్ ఆఫీసర్ మన్యం రమేష్,నాయకులు పగడాల రాంబాబు,అబ్దుల్ జిన్నా పాల్గొన్నాని విజేతలకు బహుమతులు అందజేశారు.
Post A Comment: