వైద్య సిబ్బందికి భోజనాలు పంపిణీ
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం కమలాపురం గ్రామంలో రెండు సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న ఆశా వర్కర్లకు ,ఏ. ఎన్.యం లకు మొత్తం 18 మందికి స్థానిక రిపోర్టర్ కె. వెంకటాచారి వారికి స్థానిక పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ కరోన సమయంలో వారి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఏమి చేసిన వారి ఋణం తీర్చుకోలేమని,వారి సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.కావున నాకు తోచిన ఈ చిన్న సహాయం చేశానని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చందూలాల్, కోటి రెడ్డి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: