మన్యం టీవీ గుండాల: రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతియేటా పేద ముస్లిం లకు బట్టల పంపిణి కార్యక్రమాన్ని చేపడుతుంది అందులో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు తాసిల్దార్ ఆర్ రమేష్ చేతుల మీదుగా ముస్లింలకు పంపిణీ చేశారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేద ముస్లిం లకు బట్టల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది దీనితోపాటు ప్రతి ఏటా ఈఫ్ స్తార్ ఇస్తూ వస్తోంది అందులో భాగంగా ఈ పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో డి టి నవీన్ శర్మ టిఆర్ఎస్ నాయకులు అబ్దుల్ నవి ముస్లిం లు పాల్గొన్నారు
Navigation
Post A Comment: