గుండాల మన్యం టీవీ: కరోనా తో ఇబ్బంది పడుతున్న మోదుగుల గూడెం లో ని 60 కుటుంబాలకు న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వారం రోజులకు సరిపడ కూరగాయలను పంపిణీ చేశారు అనంతరం జెడ్ పి టి సి రామక్క ఎంపీపీ సత్యం మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ వంతు గా సహాయాన్ని పార్టీ తరఫున అందజేశామన్నారు వారం రోజులకు సరిపడా కూరగాయల్ని అందించామన్నారు కరోనా కష్టకాలంలో బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు బయటకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ నాయకులు పరిష్క రవి ఈ సం కృష్ణ అజ్గర్ ఉపేందర్ లాలు రాంబాబు బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: