మన్యం టీవీ పాల్వంచ:- ఈరోజు పాల్వంచ పట్టణం మరియు రూరల్, కొత్తగూడెం పట్టణం మరియు రూరల్ ఏరియా కోవిడ్ బాధితుల తో పాటు కొత్తగూడెం బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ లో ఉన్న యాచకులకు ఉచిత భోజన పంపిణీ ముక్తేవి ట్రస్టు ద్వారా చేయడం జరిగినది.
తదనంతరం ఇల్లందు క్రాస్ రోడ్డు ఇరుపక్కల ఎన్నో మూగ జంతువులకు కూడా ఆహారం పెట్టడం జరిగినది,స్వయంగా మూగ జీవులకు ముక్తేవి ట్రస్ట్ చైర్మన్ ముక్తేవి గిరీష్ వాటికి అన్నం అందించడం జరిగిం.
ఈ కార్యక్రమంలో ముక్తేవి ట్రస్ట్ చైర్మన్ ముక్తేవి గిరీష్ తో పాటు ముక్తేవి ట్రస్ట్ మెంబర్లు,రెడ్డిమల్ల శివమణి కుమార్,హరిబొందిలి,
మహమ్మద్ యాసిన్,
వేములపల్లి సాయి ప్రదీప్,
ఓరుగంటి అఖిల్,ఫరీద్,సురభి తిలక్,రామారావు,వినయ్ తదితరులు పాల్గొనడం జరిగినది.
Post A Comment: