CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో కరోనా నివారణ కొరకు కరోనా హెల్త్ సర్వే

Share it:

 




 మన్యంటీవీ,అశ్వారావుపేట:మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో కరోనా నివారణ కొరకు, ఇంటింటికి తిరిగి కరోనా హెల్త్ సర్వే నిర్వహించడం జరిగింది. అనంతరం కుటుంబాలలో ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, కరోనా వైరస్ పట్ల జాగ్రత్త వహించాలని అవగాహనా చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ నారం రాజశేఖర్, ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, సెక్రటరీ గంగుల రవి, వార్డ్ సభ్యులు రాంబాబు, లక్ష్మి, సుగుణ, వెంకటమ్మ, పుల్లమ్మ, నాగేశ్వరావు, వీరభద్రమ్మ,అంగన్వాడి టీచర్స్, ఆశ కార్య కర్తలు, డ్వాక్రా మహిళలు, గుమస్తా మంగరాజు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: