మన్యం టీవీ, అశ్వరావుపేట: అశ్వారావుపేటలో గలా ప్రభుత్వ వైద్యశాలను సోమవారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి సందర్శించరు. హాస్పిటల్ లో కరోన కారణంగా హాస్పిటల్ లో వేసే టీకాలు విధానాలు అలాగే కారోన టెస్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోన ఐసోలేషన్ లో ఉన్న కరోన బాధితుల ఆరోగ్య పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీడివో పి. విజయ, పెరయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: