CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు రేగాన్న ఆపన్న హస్తం.

Share it:

 


కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్

మన్యం టీవీ కరకగూడెం:మండలపరిదిలోని చిరుమళ్ళ వీరపూరం కల్వలనాగరం పాపయిగూడెం గ్రామాల్లో  కరోనా బారిన పడిన కుటుంబాలకు రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో పదిరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తులు ఎవ్వరూ కుడా బయటకు రాకుండా డాక్టర్లు సూచనలు సలహాలు పాటించాలి అన్నారు.అలాగే ప్రజాలు వీలయినంత వరకు ఇండ్లలోనే ఉండాలని ఇక్కవేల బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ దరించి సామజిక దూరం పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు పాయం.నర్సంహరావు భూక్యా భాగ్య లక్ష్మి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అర్జున్, పులి యల్లగౌడ్ చందా భూపతయ్య భూక్యా రామదాస్ చిట్టిమల్ల ప్రవీణ్ ఉప్పల్ రెడ్డి పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: