👉పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి
మన్యం టీవీ, పినపాక:విప్ రేగా కాంతారావు పిలుపులోభాగంగా పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి
ఈ రోజు మండలం లోని అమరారం, జగ్గరం,వెంకటేశ్వరపురం,మల్లారం గ్రామంలలోని కరోనా బారినపడిన మొత్తం 30 కుటుంబలకు నిత్యావసర సరుకులు,కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది.త్వరలోనే మండలంలోని మిగిలిన గ్రామాలలోని కరోనా బాధితులకు కూడా ఇదేవిధంగా నిత్యావసర వస్తువులు కూరగాయలను రేపటి నుండి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్టి పెద్ద తిరుపతి రెడ్డి, గొంది బలయోగి,గుమ్మడి అశోక్,కాయం సర్వేశ్వరావు, అమరారం సర్పంచ్ మోగిలిపల్లి. నరసింహరావు,ఎంపీటీసీ కాయం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: