మన ఇంటి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
దమ్మపేట మండలంలో
ఘనంగా 135మే డే వార్షికోత్సవాలు దమ్మపేట ఏఐటీయూసీ కార్యాలయం వద్ద యార్లగడ్డ భాస్కరరావు, పంచాయతీ కార్యాలయం పందే టి చెన్నారావు,మల్కారం, చిన్న, పెద్ద గొల్లగూడెం యాట్ల ధర్మయ్య,లచ్చ పురం,పట్వారి గూడెం,ప్రభాకర్ టిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు దొడ్డ ఆకుల రాజేశ్వరరావు,అంకంపాలెం, ఆర్లే పెంట,పుసి కుంట,జగ్గారం, బాలరాజు గూడెం, గండుగులపల్లీ,శ్రీరాంపురం, మోహనరావు,మొండి వర్రె, నాగేశ్వరరావు,నాగుపల్లి,గూడ వెంకటేశ్వరరావు,మొద్దుల గూడెం,నాచారం, గణేష్ పాడు, గున్నేపల్లి,వడ్లగూడెం,అల్లిపల్లి, రంగువారిగూడెం,ఆకినేపల్లి, మందలపల్లి,శ్రీను,ముష్టిబండ వెంకటేశ్వరరావు 31 గ్రామ పంచాయతీలో పంచాయతీ వర్కర్స్ పాల్గొని ఘనంగా ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంగేళ్లమూడిశివ కృష్ణ,పండూరి వీరబాబు,నక్క నాగమణి,జాంబి బత్తుల సాయి,గొర్రెపాటి బసవయ్య 31 గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: