మన్యంటీవీ,అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం దురదపాడులో బంధం కృష్ణ కు చెందిన రెండు ఎద్దులు, నిండు సూడితో ఉన్న ఒక ఆవు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగు పడి దురదపాడు వాగు చింతచెట్టు దగ్గర పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతిచెందాయి.ఈ సంఘటనతో బంధం కృష్ణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం బంధం కృష్ణను ఆర్ధికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post A Comment: