CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెల్లో విస్తుతంగా వ్యాపిస్తున్న కరోన రాక్షసి:

Share it:


మన్యం టీవి:

ములకలపల్లి మండలం: ములకలపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామంలో  సర్పంచ్ సున్నం సుధాకర్ అద్వర్యంలో 175 మందికి  వైద్య సిబ్బంది కరోన పరీక్షలు చేయగా, 22 మందికి పాజిటివ్ వచ్చింది.ఇలా వరుసగా మంగళవారం చేసిన పరీక్షలలో 9 మందికి, బుధవారం రోజున  8 మందికి కరోనా పాజిటివ్ రావటంతో ఆ గ్రామ ప్రజలు భయంతో కలవర చెందుతున్నారు. వీరంతా ఇటీవలే మిరపకాయ కోతల పనికి , జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాలకు వెళ్లారు. సర్పంచ్ సున్నం సుధాకర్ కరోనా బాధితులకు  మండల వైద్య అధికారుల ద్వారా ఆరోగ్య సూచనలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ మండలంలోని

రామచంద్రపురం - 22, గుట్టగూడెం    - 01, ములకలపల్లి - 01 విధంగా కేసులు నమోదు అయ్యాయిని,అందరూ విధిగా మాస్క్ ధరించాలని.భౌతిక దూరం పాటించండి, అవసరమైతే తప్ప బైటికి వెల్లవద్దు అని తెలియజేశారు .

Share it:

TELANGANA

Post A Comment: