CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మారుమూలన వున్నా ప్రతి ఆదివాసి గ్రామానికి చేరుతున్న మన్యం మనుగడ పత్రిక

Share it:

 


                                       


మన్యం టీవీ, అశ్వరావుపేట:

 తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు జన్మదిన సందర్భంగా వెలువడిన మన్యం మనుగడ ప్రత్యేక సంచిక ప్రతి ఆదివాసి గూడానికి చేరువవుతుంది. అశ్వారావుపేట మండలం లో జమ్మి గూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ చదువుకున్న యువతలు మన్యం మనుగడ ప్రత్యేక సంచికను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గిరిజన యువతులు రేగా కాంతారావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రిక అందించిన అశ్వరావుపేట మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి కీ  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం, సుధా, రమణ, దేవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: