CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్...

Share it:

 





మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  సహకార సంఘం అధ్యక్షులు లేళ్ళ వెంకట రెడ్డి, శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జూలూరుపాడు సహకార సంఘం  తోపాటు. పాపకొల్లు ,కరివారి గూడెం, కాకర్ల, గ్రామ పంచాయతీల పరిధిలో కూడా ధాన్యం కొనుగోలు చేస్తారని అన్నారు.

ధాన్యం సన్నరకాలు 1888/-రూపాయలకు

దొడ్డురకం 1868 /- రూపాయలకు కొనుగోలు చేస్తారని తెలిపారు. తడిలేకుండా ఆరబోసిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ వైస్ చైర్మన్ చీమలపాటి బిక్షం, ఎంపీడీవో చంద్రశేఖర్ ఎంపిటిసి మధు వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ ,అధికారులు పిఎసిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: