మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో అశ్వాపురం మండలం లోని పోడు రైతుల సమస్యల పై శనివారం అశ్వాపురం మండల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిశారు. ఈ సందర్భంగా వారు మండలం లోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,సమస్యల పై విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు సానుకూలంగా స్పందించారు అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని.సుజాత, అశ్వాపురం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి. అమరేంధర్,ఎంపీటీసీ తాటి. సరిత,మొండికుంట సర్పంచ్ మర్రి.మల్లారెడ్డి,సర్పంచ్ సంధ్య, టిఆర్ఎస్ నాయకులు యూ.అనిల్ కుమార్, లంకెల.రమేష్,వి.మురళి కృష్ణ,కె.రామారావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: