CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరకగూడెం వైస్ ఎంపిపి అయూబ్ ఖాన్ మృతికి నివాళులు అర్పించిన మణుగూరు మండల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల పరిధిలోని పద్మపూరం గ్రామనికి చెందిన పాఠన్ అయూబ్ ఖాన్ 45 సం,,కరకగూడెం మండల పరిషత్ వైస్ ఎంపిపి గుండెపోటుతో సోమవారం తెల్ల వారు జామున మరణించారు. పఠాన్ అయూబ్ ఖాన్ పార్థివదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మణుగూరు మండల ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, మణుగూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల.కృష్ణ,హబీబ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: