CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రైబల్ కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించిన విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఆర్య వైశ్య నగర్ లో

గిరిజన భవన్ ఐటీడీఏ నిధుల నుండి రూ.1 కోటి 10 లక్షల రూపాయల తో నూతనంగా నిర్మిస్తున్న ట్రైబల్ కమ్యూనిటీ హాల్ పనులను మంగళవారం ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు,ఐటీడీఏ ఏడబ్ల్యూఈ దీప అంజలి తో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఆదివాసీ ఉద్యోగ, సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు పోలేబొయిన అనిల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: