ఆయన ఆశయాలను కొనసాగిద్దాం
తెరాస ములుగు పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్
మన్యం టీవీ ములుగు:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ములుగు మండల కేంద్ర లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ములుగు తెరాస పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ్ రామ్,గొర్రె సమ్మయ్య గారు,యూనిస్ ,గరిగే రఘు,మాజీ సర్పంచ్ సాగర్ గారు,యశ్వంత్ గారు,రవి గారు తదిదరులు పాల్గొన్నారు.
Post A Comment: