రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ..గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడం మూలంగా ఈ రోజు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Post A Comment: