మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు డా బి.ఆర్ అంబేద్కర్ గఎల్ 130వ జయంతి సందర్భంగా అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, అధ్యక్షతన చిత్రపటానికి పూలామాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి సూదిరెడ్డి సులక్షణ,ఎంపీవో శ్రీనివాసరావు, యు డీ సి ప్రవల్లిక, ఏ పి ఓ విజయకుమారి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: