మన్యం టీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో చైతన్య యూత్ ఆధ్యర్యంలో చలి వేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏటూరునాగారం సిఐ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హజరై చలివేంద్ర ప్రారంభించారు.ఆనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలకు మంచి చల్లని నీళ్లు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య యూత్ ప్రెసిడెంట్ పిట్టల శ్రీనివాస్, కాల రామకృష్ణ, తాడూరు దీనబంధు స్వామి, గాదె ప్రవీణ్ కుమార్, పిట్టల శివుడు, బండారి లక్కీ, గ్రామ సర్పంచ్ రాంమ్మూర్తి, వెంకన్న తుమ్మల మల్లా రెడ్డి మరియు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: