మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం లోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, సోంపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రలను ప్రారంభించరు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు, వైస్ చైర్మన్ ఆవులు నాగిరెడ్డి, రెడ్డిపాలెం సర్పంచ్ భూక్య శ్రావణి, ఉప సర్పంచ్ ఝాన్సీ, సొసైటీ డైరెక్టర్ కుందురు పెద్దిరెడ్డి, సోంపల్లి సర్పంచ్ తాటి వీరాంజనేయులు,సొసైటీ డైరెక్టర్ తోకలఅనిత,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,సొసైటీ సీఈఓ బి ప్రసాద్, ఉమర్, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: