CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదలకు అండగా సీఎం కేసీఆర్

Share it:

 



రూ.1 లక్ష 22 వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మణుగూరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని కూనవారం గ్రామం మరియు అశోక్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు అధ్యక్షత గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన చెక్కలను బాధితులు 1.ఎస్డీ.సర్పు ఉద్దీన్ రూ.28000,

2.ఎండి.నజీరుద్దీన్ రూ.42000,

3.నక్క. స్వరూపారాణి రూ 40,000,

4.గొల్లపూడి.బ్రహ్మాజీ రావు,రూ.12000 వేల రూపాయలు మొత్తం రూ.1 లక్ష 22 వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు కు అందజేసిన మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కూనవారం సర్పంచ్ ఏనిక.ప్రసాద్,ఉప సర్పంచ్ పుచ్చకాయల.శంకర్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీను, ముద్దంగుల.కృష్ణ,నైనారపు. నాగేశ్వరరావు,హబీబ్,రామారావు,మాదాడి.రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: