మన్యం టీవీ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం,వడ్ల గూడెం లో అంబేద్కర్ 130వ జయంతి సందర్భం గా వడ్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్నీ ఆవిష్కరించి,పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఎం.ఎల్.ఎ మెచ్చా నాగేశ్వరరావు.
మంత్రివర్యులు తుమ్మలతో కలిసి ఎం.ఎల్.ఎ మెచ్చా మొక్కను నాటినారు.కార్యక్రమంలో మాట్లాడుతూ
ప్రపంచం గర్వించదగ్గ మేధావుల లో అంబేద్కర్ ఒకరని,
నేను మొదటగా భారతీయున్ని చివరగా భారతీయున్ని అని తనకి దేశం పట్ల ఉన్న ప్రేమని చాటుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పమాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్,సర్పంచ్ కుంజ్య వీరస్వామి,ఉప సర్పంచ్ తూత.రామకృష్ణ,గ్రామ కమిటీ అధ్యక్షులు వల్లెపు నాగేశ్వరరావు,ఊధ్యమ నాయకులు తూత నాగమణి,పార్టీ పెద్దలు రావు గంగాధరరావు,ఆత్మ కమిటీ చైర్మన్ కె.వి,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు,ఏఎంసి వైస్ చైర్మన్ కొయ్యల అచుత్రరావు,నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,టిఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్,మండల నాయకులు కుకలకుంట రమేష్,దొడ్డా చిన సత్యనారాయణ,అడపా రాంబాబు,మన్నెం అప్పారావు,నలగుళ్ల సత్యనారాయణ,ఊడతనేని మధు,అబ్దుల్ జిన్నా,ఎర్రగొర్ల రాదయ్య,రావు పండు బాబు,కొమ్ముగూడెం సర్పంచ్ రాజు,మండల యూత్ అధ్యక్షులు కాసిన ప్రసాద్,యూత్ కార్యదర్శి కుకలకుంట రవి,కుకలకుంట కిషోర్,బొల్లికొండ ప్రభాకర్,లంకా కృష్ణ,దొడ్డా విజయ్ బాబు,టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు వెంపాటి భరత్ కుమార్,కార్యక్రమ నిర్వాహకులు నూనె వాసు,చలపాటి శ్రీనివాసరావు,చలపాటి వెంకటేశ్వరరావు,ధారా విష్ణు,కుర్యాల హరి ప్రసాద్,గుర్రాల సర్వేశ్వర్రావు.జినుగు బాబురావు పాల్గొన్నారు.
Post A Comment: