మన్యం టీవీ, ములకలపల్లి మండలం: ములకలపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో ముస్లిం సోదరీ , సోదరీమణులకు రంజాన్ పండగ సందర్భంగా , ప్రభుత్వం అందించే దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి ,ఎంపీపీ మట్ల నాగమణి పాల్గొని , దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి సర్పంచ్ బిబినేని భద్రం ,ములకలపల్లి ఎంపీటీసీ,మరియు కొ ఆప్షన్ సభ్యులు జబ్బార్ ,ఉస్మాన్ ఖాన్ , తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: