CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కన్నుల పండగల రాములోరి కల్యాణం...

Share it:

 



మన్యం టీ వీ..దుమ్ముగూడెం


ప్రముఖ పుణ్యసేత్రం పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతాదేవి రాములోరి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు కల్యాణం జరిపించారు..ఈ కార్యకరంలో సి ఐ నలగట్ల వెంకటేశ్వర్లు లక్మి ప్రసన్న దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు...నవమి ఏర్పాట్లను మండల అధికారులు యం పి డి ఓ ముత్యాలరావు, ఆలయ ఈ ఓ, పంచాయతీ సర్పంచ్ తెల్లం వరలక్మి, జడ్ పి టి సీ తెల్లం సీతమ్మ ,యం పి పి రేసు లక్ష్మి ,పోలీస్ అధికారులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: