CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రకృతి వనాలు,వైకుంఠ దామలను సందర్శించిన మండల స్పెషల్ ఆదికారి.

Share it:

 


మన్యం టివి కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామలలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామలను మండల పరిపాలన ప్రత్యేక అధికారి రెబ్బ .రమాదేవి శుక్రవారం మండల పరిధిలోని కన్నాయిగూడెం ,బట్టు పల్లి గ్రామ పంచాయితిలో నిర్వహిస్తున్నా వైకుంఠ దామములను పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు.అమె వెంట అయ గ్రామపంచాయతి సర్పంచ్ లు సెక్రటరీ లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: