మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల రాత్రి కర్ఫ్యూ లో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో ఎస్ఐ శ్రీనివాస్ పోలీసు సిబ్బంది అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి కర్ఫ్యూ లో భాగంగా మైక్ ద్వారా అక్కడి ప్రజలకు దుకాణా దారులకు అనౌన్స్మెంట్ చేస్తూ రాత్రి 9 గంటల లోపు అత్యవసర మెడికల్ రవాణా నీటి సరఫరా సర్వీసులు తప్ప మిగిలిన అన్ని రకాల వ్యాపారం సముదాయాలు మూసి వేయాలని అత్యవసర పనులకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: