CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ లబ్దిదారులకు చెక్కులను అందజేసిన చేసిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తునటువంటి కళ్యాణలక్ష్మి,షాదిముబారక్ చెక్కులను... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు  ఆదేశానుసారం...

బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక, ఇరవెండి, మోతె పట్టినగర్ గ్రామ పంచాయతీలలో 30 మంది  లబ్దిదారులకు 30,04,980/- రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ చెక్కులను ఇంటింటికి తిరుగుతూ లబ్దిదారులకు అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు తహశీల్దార్ బి. భగవాన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గొపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.

ఈ కార్యక్రమంలో ఇరవెండి సర్పంచ్ కొర్సా లక్ష్మీ,మోతె పట్టినగర్ సర్పంచ్ పోతునూరి సూరమ్మ,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి,బెల్లంకొండ రామారావు,కొనకంచి శ్రీను, ఏసుబ్, గుల్ మొహమ్మద్ స్థానిక ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులు,రెవెన్యూ సిబ్బంది పరమేశ్వర్,తోకల సతీష్,శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: