బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా
మన్యం టివి కరకగూడెం.కరకగూడెం వైస్ ఎంపీపీ పాఠన్ అయూబ్ ఖాన్ మృతి టిఆర్ఎస్ పార్టీకి తిరనిలోటని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా అన్నారు.ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించిన పద్మపూరం నివాసి కరకగూడెం మండల ప్రజాపరిషత్ వైస్ ఎంపీపీ పాఠన్ అయూబ్ ఖాన్ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న బూర్గంపాడు జడ్పిటిసి రామిరెడ్డి శ్రీలత పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యుల ను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో రేగా సత్యనారాయణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: