మన్యం టీవీ,దమ్మపేట: 15-04-2021 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం నాచారం లో
ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్ ఎస్ సి ఎస్ చైర్మన్ రావు జోగేశ్వరరావు,ఎంపీడీఓ,తహశీల్దార్,ఆత్మ కమిటీ చైర్మన్ కె.వి,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు,దమ్మపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,సర్పంచ్ వెంకమ్మ,మండల నాయకులు కుకలకుంట రవి,మరియు సొసైటీ అధికారులు,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: