దుమ్ముగూడెం : అంబేద్కర్ జయంతి సందర్భంగా మన దుమ్ముగూడెం మండలం లోని లక్ష్మీనగరం, అచ్యుతాపురం, గంగోలు, సీతారాంపురం , దుమ్ముగూడెం, ములకపాడు, బైరాగులపాడు, సున్నంబట్టి ఇలా మండలం లోని కొన్ని గ్రామాలలో 200 మందికి దుమ్ముగూడెం యువ సేవ సమితి తరపున నిరుపేద కుటుంబాలకు భోజనాలను అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమం లోని దుమ్ముగూడెం యువ సేవా మరియు సొసైటీ డైరెక్టర్ .. శ్రీనుబాబు .. యం పి టి సి.. వంశీకృష్ణ.. ఆదివాసీ గిరిజన నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: