CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Share it:

 


పేదల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం


రూ.36 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పధకం ద్వారా రూ.1,00,116 చెక్కును మొత్తం 36 మంది లబ్ధిదారులకు రూ. 36,04,176 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు కు అందజేసిన జడ్పిటిసి నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,కో ఆప్షన్ జావిద్ పాష,యూత్ ప్రెసిడెంట్ రుద్ర వెంకట్,హరిప్రసాద్,ఎడ్ల శ్రీను,వెంకటరెడ్డి,బాబు జాని, ఇంజమ్ సరస్వతీ, ముద్దంగుల.కృష్ణ అన్నదేవర శివ,వేముల లక్ష్మయ్య, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: