మన్యం టీవీ, అశ్వాపురం:మిట్టగూడెం గ్రామపంచాయితీ గోపాలపురంలో గ్రామపంచాయతీ నిదులతో పలు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్ పి టి సి సూదిరెడ్డి సులక్షణరెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్షిక రాజమ్మ,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,మండల రైతుసమితి అధ్యక్షులు గజ్జల లక్ష్మారెడ్డి,నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూధనరెడ్డి,మిట్టగూడెం మాజీ సర్పంచ్ దుర్గారావ్, ఏఈ చక్రదరాచారి,పంచాయితీ సెక్రెటరి నాగిని,మండల తెరాస నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి,సజ్జా రమేష్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: