తెలంగాణ ఉద్యమకారుడు పోడియం నరేందర్
మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, మోరంపల్లి బంజర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కరోన టీకా వేయించుకున్న తెలంగాణ ఉద్యమకారుడు పోడియం నరేందర్. అనంతరం మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవడం వలన కరోన మహమ్మారి మన దరిచేరకుండా ఉంటుందని ఈ టీకా పై ఎలాంటి అపోహలు వద్దని కరోనా ను అరికట్టడానికి ప్రతిఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ పాటిస్తూ,మాస్కులు ధరించాలని ఆయన కోరారు.
Post A Comment: