జిహెచ్ఎంసి ఎన్నికల్లో అడ్డగుట్ట లో అభ్యర్థిని ముందుండి గెలిపించిన రేగా
మన్యం టీవీ గుండాల: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రచారాన్ని ప్రారంభించారు 34 వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రుద్ర గాని శ్రీదేవి తరపున ప్రచారాన్ని ప్రారంభించారు గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో అడ్డగుట్ట ఇన్చార్జిగా ఉండి పార్టీ అభ్యర్థిని ముందుండి గెలిపించారు అనుభవాన్ని పునికి పుచ్చుకుని రేగా కాంతారావు అంటేనే విజయానికి దిక్సూచిగా నిలుస్తున్నాడు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు ప్రజలకు అత్యంత మనస్సుకు దగ్గరై వారితో కలిసి పోయి ప్రజల బాధలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు అలాంటి అనుభవం కలిగిన రేగా కాంతారావు కు ప్రజలు బ్రహ్మరథం పడతారు
Post A Comment: