CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యాసంగి మొక్కజొన్న ను కొనుగోలు చేయాలి .. అఖిలపక్ష నాయకుల విజ్ఞప్తి

Share it:


    మన్యం న్యూస్ గుండాల: యాసంగి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో మొక్కజొన్నలను పరిశీలించారు టిడిపి  మహబూబాబాద్ పార్లమెంటరీ నాయకులు సంధాని ఎండి నాయకులు శంకరన్న కాంగ్రెస్ నాయకులు ముత్యమా చారి మాట్లాడుతూ మండలంలో రెండు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట రైతులు పండించారని ఆ పంటను ప్రభుత్వం   కొనుగోలు చేయాలన్నారు సొసైటీల ద్వారా పండిన పంటను ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు రంగం ఎన్నో ఇబ్బందులు పడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం జొన్న పంటను గోలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ముత్తయ్య వాంకుడోత్ అజయ్ జగన్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: