అయూబ్ ఖాన్ కు నివాళులర్పించిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
మన్యం టీవీ,బూర్గంపాడు:
కరకగూడెం వైస్ ఎంపీపీ పఠాన్ ఆయూబ్ ఖాన్ గుండెపోటుతో స్వర్గస్థులవగా వారి పార్థివదేహాన్ని సందర్చించి,పూలమాల వేసి నివాళులర్పించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా.
Post A Comment: