CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Share it:

 





 మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం  భద్రాచలం లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం పట్టాభిషేక మహోత్సవాలు .భక్తులు ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూ ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలో  సం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు .మంగళవారం రోజున భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేకం కళ్యాణం మహోత్సవాలకు తిలకించడానికి విచ్చేసిన మంత్రివర్యులు అల్లూరి నిలయంలో బస చేశారు మంత్రివర్యుల కు  దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీ మరియు  కన్జ్యూమర్ ఆఫ్ ఫారెస్ట్ .ఫారెస్ట్ బీమా డి ఎఫ్ ఓ బాబు మంత్రివర్యుల కు స్వాగతం తెలిపారు .  ఈ కార్యక్రమంలో టెంపుల్. డి ఈ రవీందర్  ఈవో  సి సి అనిల్ స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ సోమేశ్వర రావు ,దేవస్థానం సిబ్బంది శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Share it:

TELANGANA

Post A Comment: