మన్యం టీవీ మంగపేట.
ములుగు మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. మంగళవారం ములుగు లోని వారి నివాసంలో కమలాపురం తె రా స నాయకులు చందూలాల్ చిత్ర పటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకమలాపురం తెరాస నాయకులు ఈదునూరి రవీందర్ , ఎస్.కె కుర్బాన్ ఆలీ , లలితమ్మ , తిరుపతి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
Post A Comment: