CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతారామ కళ్యాణం చూడటానికి వచ్చిన భక్తులు కరోనా దృశ్య తిరుగు ప్రయాణం,పర్ణశాల

Share it:

 



 మన్యం టీవీ దుమ్ముగూడెం:


కరోనా తీవ్ర రూపం మరల విర్జుంబిస్తున్నా దృష్ట్యా దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతారామ కళ్యాణము కు వచ్చిన భక్తులకు గుడిలోకి వెళ్ళే అవకాశం లేక వెనకకు తిరిగి వెళుతున్నారు.గుడి ద్వారం వద్దే పటిష్ట బందోబస్తు పెట్టి భక్తులను లోపలకు వెళ్లనివడం లేదు.ఈ కళ్యాణం చూచుటకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు రావడం జరిగింది.కానీ ఇక్కడ భక్తులను గుడిలోకి ప్రవేశం లేకపోవడంతో పర్ణశాల చుట్టుపక్క న ఉన్న చెట్ల క్రింద కూర్చొని నిరీక్షణ చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: