మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని రేపల్లె వాడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ఇల్లందు మండల ఎస్ టి సెల్ అధ్యక్షులు భానోత్ వెంకటేష్ నాయక్ తండ్రి బానోత్ సర్య ఇటీవల ఈ కాలంలో మృతి చెందినారు. ఈ మేరకు సోమవారం వెంకటేష్ కుటుంబాన్ని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పరామర్శించడం జరిగింది. ఎమ్మెల్యే వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఖమ్మంపాటి రేణుక, రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర సలహాదారులు పులిగండ్ల మాధవరావు, ఇల్లందు మండల ఎంపిపి చీమల నాగరత్నమ్మ ఎల్లం జడ్పిటిసి వాంకుడోత్ ఉమాదేవి, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: