హైదరాబాద్ :
పార్టీ పతాకాన్ని ఎగురేసిన టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ,టీ ఆర్ ఎస్ పి పి నేత కె .కేశవ రావు
....కె .కేశవ రావు ప్రసంగం
...తెలంగాణ ప్రజలకు నేడు మరువలేని దినం
...రాష్ట్ర సాధన కోసం కన్న కలలను సాకారం చేసిన ఘనత కెసిఆర్
...తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగినా ఎన్నో కారణాలతో విజయవంతం కాలేదు
...ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది
..తెలంగాణ సాధనతో పని పూర్తి కాలేదు...తెలంగాణ ను బంగారు తెలంగాణ గా రూపు దిద్దడమే కల
...కోటి ఎకరాల మాగాణి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది
...బంగారు తెలంగాణ కోసం. ఉద్యమం మొదలైంది
...తెలంగాణ కోసం ఎంతో మంది అమరులయ్యారు
..కోవిడ్ కారణముగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవదం లేదు
....మాజీ స్పీకర్ మధుసూధనా చారి .....
...తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.ప్రతికకూల పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీ స్థాపించారు
..కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి టీ ఆర్ ఎస్ రాష్ట్రం సాధించింది
...తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది
Post A Comment: