మన్యం మీడియా, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, తోగూడెం గ్రామంలో పోడు భూములు స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులను స్థానిక గిరిజనులు అడ్డుకొని, మా జీవనాధారమైన పొడు భూములను వదిలేది లేదని, ఆదివాసీ గిరిజనులకు పోడు సాగు చేసుకునే హక్కు ఉందని వాదిస్తూ, అధికారులపై దాడి చేశారు.
Post A Comment: