CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Share it:

 


మన్యం టీవీ మంగపేట:

ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన తెరాస పార్టీ ఉద్యమ నాయకుడు  ఎండీ ఖలీల్ అనారోగ్యంతో ఇటీవల మరణించగా సోమవారం మంగపేట మండలంలోని ఉద్యమకారులంతా కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పప్పు వెంకట్  రెడ్డి, చిలుకలమర్రి రాజేందర్, కుర్భాన్ఆలీ,ఈదునూరి రవీందర్,గుడిసేవ నాగేశ్వరరావు,పాబోజు సత్యనారాయణ చారి, గాదే శ్రీనివాస చారి, బానోతు వస్రం నాయక్, కటికనేని దినకర్, మేడిపల్లి శశి కుమార్, పరికి శ్రీనివాస్, యాసం హరీష్, బొర్ర అంజయ్య, తిరుపతి, హైమద్, మసీ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: