మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన శ్రీనివాస రావు భద్రాచలం ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు, గత నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో అప్పటి నుండి తను హోం క్వారంటెన్ ఉండి చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా తెల్లారుజామున మృతి చెందారు. మృతదేహాన్ని శ్రీనివాస్ రావు స్వగ్రామం జంగారెడ్డిగూడెం కు తరలించారు.
Post A Comment: