మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీలోని ఆదరణ వృద్ధాశ్రమంలో ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వృద్ధాశ్రమంలో మణుగూరు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బియ్యం,కూరగాయలు, నిత్యవసర సరుకులు, పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి.జిల్లా జడ్పీటీసీల సంఘం అధ్యక్షులు పోశం. నరసింహారావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, పీఏసీఎస్ సొసైటీ అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జ్.తాళ్లపల్లి యాదగిరి గౌడ్,సోసైటీ డైరెక్టర్. మామిడిపల్లి.సీతారాములు, ఉపసర్పంచ్.పుచ్చకాయల.శంకర్,రామానుజవరం ఉపసర్పంచ్.తడకమళ్ళ ప్రభుదాసు,టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మేకల. రవి,ముద్దంగుల.కృష్ణ,వెంకట్ రెడ్డి.వేముల.లక్ష్మయ్య, గణేష్,బోయిళ్ళ.రమణయ్య,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొగ్గుల.నాని, మండారి.సతీష్.బోయిళ్ళ.రాజు,కట్టా.నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: