అంజి రెడ్డి అంతమ యాత్రలో
పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ గోవిందరావుపేట:
బుధవారం గోవిందరావుపేట మండలంలో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్మ అంజిరెడ్డి అనారోగ్యంతో మరణించగా అయన పార్థివ దేహానికి పూలమాల,కాంగ్రెస్ పార్టీ జెండా వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే
సీతక్క
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అంజి రెడ్డి ఆకస్మిక మరణించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,
సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి, కొండం రవీందర్ రెడ్డి,మహిళ అధ్యక్షురాలు రాధిక,లలిత
మేడం రమణాకర్,సర్వర్
మండల జిల్లా నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు మాజీ ఎంపీపీ లు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: