-మంగపేట సొసైటీ చైర్మన్ తోట రమేష్.
మన్యం టీవీ మంగపేట.
తొలి సంవత్సరాది శ్రీ ప్లవ సంవత్సర ఉగాది పర్వదినం నాడు పండుగ సందర్భంగా మండలంలోని ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యా లతో ఉండాలని కోరుకుంటూ మంగపేట మల్లూరు శ్రీ హేమాచల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంగపేట సొసైటీ చైర్మన్ తోట రమేష్,తెరాస పార్టీ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, యూత్ మండల నాయకులు కన్నా సంపత్,తదితరులు.
Post A Comment: